ETV Bharat / state

నాడు మా మద్దతు తీసుకున్నారు.. ఇప్పుడు ప్రచారానికే అనుమతివ్వలేదు: అసదుద్దీన్

author img

By

Published : Mar 5, 2021, 11:00 PM IST

గత సాధారణ ఎన్నికల్లో తమ మద్దతు తీసుకున్న జగన్​.. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి తమకు అనుమతివ్వలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన..తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తున్నాం
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తున్నాం

మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రజలను కోరారు. కర్నూలు పాత నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో సీఎం జగన్ తమ మద్దతు తీసుకున్నారని..కానీ ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో ప్రచారానికి వెళితే అక్కడ కూడా అనుమతి లేదన్నారని ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​ కోసం జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రజలను కోరారు. కర్నూలు పాత నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో సీఎం జగన్ తమ మద్దతు తీసుకున్నారని..కానీ ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో ప్రచారానికి వెళితే అక్కడ కూడా అనుమతి లేదన్నారని ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​ కోసం జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

ఇదీచదవండి

డబ్బులిచ్చి ఏకగ్రీవాలు ఎందుకు చేసుకుంటున్నారో సీఎం చెప్పాలి: రామకృష్ణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.