ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో చొరబడ్డారు...భూరికార్డులు ఎత్తుకెళ్లారు..! - land records has been stolen at kurnool district dornapadu

కర్నూలు జిల్లా దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు కార్యాలయంలోని బీరువాలు పగలగొట్టి భూరికార్డులను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

land records has been stolen at kurnool district dornipadu
కర్నూలు దొర్నిపాడు తహసిల్దార్ కార్యాలయంలో చోరి
author img

By

Published : Nov 26, 2019, 1:33 PM IST

కర్నూలు దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ

కర్నూలు జిల్లా దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు కార్యాలయంలోని బీరువాలు పగలగొట్టి అందులోని భూమి రికార్డులను చెల్లాచెదురుగా పడేసి...కొన్ని గ్రామాల రికార్డులను ఎత్తుకెళ్లారు. వీటితోపాటు 16 బ్యాటరీలను దొంగిలించారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: సాంబారు పాత్రలో చెయ్యి పెట్టిన చిన్నారికి గాయాలు

కర్నూలు దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ

కర్నూలు జిల్లా దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు కార్యాలయంలోని బీరువాలు పగలగొట్టి అందులోని భూమి రికార్డులను చెల్లాచెదురుగా పడేసి...కొన్ని గ్రామాల రికార్డులను ఎత్తుకెళ్లారు. వీటితోపాటు 16 బ్యాటరీలను దొంగిలించారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: సాంబారు పాత్రలో చెయ్యి పెట్టిన చిన్నారికి గాయాలు

Intro:ap_knl_103_25_tahasildhar_office_chori_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా దొర్నిపాడు తాసిల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది అయితే ఈ చోరీ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దొంగలు కార్యాలయంలోని బీరువాలు పగలగొట్టి అందులోని భూమి రికార్డులను చెల్లాచెదురుగా వేయడంతోపాటు కొన్ని గ్రామాల రికార్డులను ఎత్తుకెళ్లారు వీటితోపాటు 16 బ్యాటరీలను తీసుకు వెళ్లడం గమనార్హం దొంగతనానికి వచ్చిన వారు భూ రికార్డులను తమ వెంట తీసుకెళ్లడం పట్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దొంగతనం జరిగిందనే విషయాన్ని సృష్టించేందుకు బ్యాటరీలను ఎత్తుకెళ్లారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన రికార్డులు ఇలా మాయమవటం సంచలనం సృష్టిస్తోంది రాత్రి జరిగిన దొంగతనం మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దొర్నిపాడు ఎస్ఐ రామాంజనేయులు మాట్లాడుతూ తాసిల్దార్ ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నామని విలువైన వస్తువులు కాకుండా గ్రామాల్లోని భూముల రికార్డు మాయం కావడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారుBody:కర్నూలు జిల్లా ఆదోని పేట మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో రికార్డులు మాయంConclusion:దొర్నిపాడు తాసిల్దార్ కార్యాలయంలో గ్రామాల రెవెన్యూ రికార్డులు మాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.