ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో కర్నూలు ఎంపీ తనిఖీ

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరికరాలు పనిచేసే తీరు ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Jun 10, 2019, 10:27 PM IST

kurnool_mp_visits_govt_hospital
ప్రభుత్వ ఆసుపత్రిలో కర్నూలు ఎంపీ తనిఖీ

కర్నూలు ప్రభుత్వాసుపత్రిని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తనిఖీ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాల మరమ్మతుల కోసం 450 కోట్ల రూపాయల సర్వీస్ కాంట్రాక్ట్ చేసుకున్న వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. కర్నూలు ఆసుపత్రిలో పడకలు పెంచే విషయమై ముఖ్యమంత్రి జగన్​ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కర్నూలు ఎంపీ తనిఖీ

కర్నూలు ప్రభుత్వాసుపత్రిని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తనిఖీ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాల మరమ్మతుల కోసం 450 కోట్ల రూపాయల సర్వీస్ కాంట్రాక్ట్ చేసుకున్న వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. కర్నూలు ఆసుపత్రిలో పడకలు పెంచే విషయమై ముఖ్యమంత్రి జగన్​ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Hyderabad, June 10 (ANI): While addressing a public meeting in Hyderabad All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi said, "Where did BJP lose, they lost In Punjab. Who is there Sikhs? Why did BJP lose anywhere else in India? It is due to regional parties there, and not Congress. The Congress president himself lost in Amethi and received victory in Wayanad. Isn't the 40% population of Wayanad is Muslim?"

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.