ETV Bharat / state

ఎమ్మిగనూరు మార్కెట్​కు పోటెత్తిన వేరుశెనగ - కర్నూలు వ్యసాయ మార్కెట్​ తాజా వార్తలు

పదివేలకు పైగా బస్తాల పంట ఉత్పత్తులతో.. ఎమ్మిగనూరు మార్కెట్​ కళకళలాడింది. తొమ్మిదివేలకు పైగా వేరుశెనగ బస్తాలు అమ్మకానికి రాగా.. క్వింటా గరిష్ఠ ధర రూ.5440లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

kurnool emmiganuru market rates are high
ఎమ్మిగనూరు మార్కెట్​లో వేరుశెనగ
author img

By

Published : Feb 2, 2020, 7:27 PM IST

కళకళలాడుతున్న ఎమ్మిగనూరు మార్కెట్​

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్.. పంట ఉత్పత్తులతో కళకళలాడింది. మార్కెట్​కు పదివేలకు పైగా బస్తాల వేరుశెనగ, ఆముదాలతో పాటు ఇతర పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చారు. ఇందులో వేరుశెనగ తొమ్మిది వేలకు పైగా బస్తాలను తీసుకొచ్చారు. వేరుశెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.5,440లు.. కనిష్ఠ ధర రూ.2,840లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

కళకళలాడుతున్న ఎమ్మిగనూరు మార్కెట్​

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్.. పంట ఉత్పత్తులతో కళకళలాడింది. మార్కెట్​కు పదివేలకు పైగా బస్తాల వేరుశెనగ, ఆముదాలతో పాటు ఇతర పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చారు. ఇందులో వేరుశెనగ తొమ్మిది వేలకు పైగా బస్తాలను తీసుకొచ్చారు. వేరుశెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.5,440లు.. కనిష్ఠ ధర రూ.2,840లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా యువతి పెళ్లికి... కరోనా గండం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.