ETV Bharat / state

చుట్టూ నీరు.. మధ్యలో సచివాలయం - రైతునగరం సచివాలయం చుట్టూ చేరిన వర్షపు నీరు

కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం గ్రామ సచివాలయం చుట్టూ నీరు నిలిచింది. దీంతో ప్రజలు కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

kurnool district raithu nagaram village secretariat struck in water
చుట్టూ నీరు.. మధ్యలో సచివాలయం
author img

By

Published : Jul 31, 2020, 10:40 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం గ్రామ సచివాలయం చుట్టూ నీరు నిలిచింది. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం చుట్టూ నీరు చేరింది. చుట్టూ పొలాలు ఉండటంతో నీరు పోయే దారిలేక అక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రజలు కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ఇవీ చదవండి...

కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం గ్రామ సచివాలయం చుట్టూ నీరు నిలిచింది. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం చుట్టూ నీరు చేరింది. చుట్టూ పొలాలు ఉండటంతో నీరు పోయే దారిలేక అక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రజలు కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ఇవీ చదవండి...

అంబులెన్సుల సిబ్బందీ కరోనా బాధితులే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.