ETV Bharat / state

ఆదోని నుంచి.. ఆసియా కప్​ వరకు! - భారత మహిళా క్రికెట్ ఏ జట్టులో స్థానం సంపాదించిన కర్నూలు అంజలి

మహిళ క్రికెట్ లో ఆదోని కు చెందిన అంజలి సత్తా చాటింది. తన పట్టుదలకు గుర్తింపుగా భారత మహిళా క్రికెట్ 'ఏ' జట్టులో స్థానం సంపాదించింది. అక్టోబర్ నెలలో జరిగే ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియాకప్ కి పాల్గొనే జట్టుకు ఎంపిక అయినందుకు అంజలి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

'భారత మహిళా క్రికెట్ తుది జట్టులో స్థానం సంపాదించిన కర్నూలు అంజలి'
author img

By

Published : Sep 11, 2019, 6:36 PM IST

Updated : Sep 11, 2019, 10:08 PM IST

'భారత మహిళా క్రికెట్ తుది జట్టులో స్థానం సంపాదించిన కర్నూలు అంజలి'

కర్నూలు జిల్లా ఆదోని కు చెందిన అంజలి భారత మహిళా క్రికెట్ 'ఏ' జట్టులో స్థానం సంపాదించింది. ఎడమ చేతి వాటం పేసర్ అయిన అంజలి... బ్యాటింగ్, ఫీల్డింగ్ లోను రాణిస్తూ ఆల్ రౌండర్ గా గుర్తింపు దక్కించుకుంది. అక్టోబర్లో శ్రీలంకలో జరిగే ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియాకప్ బరిలోకి దిగనుంది. భారత్ 'ఏ' జట్టుకు తమ కూతురు ఎంపిక కావటంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

'భారత మహిళా క్రికెట్ తుది జట్టులో స్థానం సంపాదించిన కర్నూలు అంజలి'

కర్నూలు జిల్లా ఆదోని కు చెందిన అంజలి భారత మహిళా క్రికెట్ 'ఏ' జట్టులో స్థానం సంపాదించింది. ఎడమ చేతి వాటం పేసర్ అయిన అంజలి... బ్యాటింగ్, ఫీల్డింగ్ లోను రాణిస్తూ ఆల్ రౌండర్ గా గుర్తింపు దక్కించుకుంది. అక్టోబర్లో శ్రీలంకలో జరిగే ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియాకప్ బరిలోకి దిగనుంది. భారత్ 'ఏ' జట్టుకు తమ కూతురు ఎంపిక కావటంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఇది చూడండి:

'క్రికెట్ ముందు నా విజయం ఓడిపోయింది'

Intro:Ap_Vsp_93_11_Mp_Rammohan_Naidu_On_Railway_Issues_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) కేంద్రం ప్రకటించిన జోన్ లోనే వాల్తేర్ డివిజన్ ను కొనసాగించాలని ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు
వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు కోరారు.


Body:శ్రీకాకుళం జిల్లాలో నెలకొని ఉన్న రైల్వే సమస్యలు, పరిష్కారం, నూతన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను వాల్తేర్ డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ తో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయుటకు గాను.. అలాగే రైల్వే నూతనంగా తీసుకున్న వెండర్స్ పాలసీలో మార్పులు చేపట్టాలని ఆయన కోరారు.


Conclusion:నూతన పాలసీ కారణంగా రైల్వే మీద ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. వాటిలో సవరణ చేయాలని అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. తమ జిల్లా సమస్యలు పరిష్కారానికై అవసరమైతే రైల్వే మంత్రిని కూడా కలుస్తామని ఆయన వివరించారు. అనంతరం శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడారు.



బైట్: కింజరాపు రామ్మోహననాయుడు, ఎంపీ శ్రీకాకుళం.
Last Updated : Sep 11, 2019, 10:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.