ETV Bharat / state

కర్నూలులో తగ్గుతున్న మహమ్మారి బాధితుల సంఖ్య

author img

By

Published : Nov 1, 2020, 6:54 PM IST

కర్నూలులో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 40 మందికి వైరస్ నిర్దరణ అయ్యిందని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతిచెందలేదని తెలిపారు.

kurnool corona updates
కర్నూలులో తగ్గుతున్న మహమ్మారి

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా 40 మందికి పాజిటివ్ రాగా..ఇప్పటి వరకూ నమోదైన వైరస్ బాధితుల సంఖ్య 59,508 కు చేరింది. మొత్తం 58,649 మంది మహమ్మారిని జయించగా..మరో 377 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కారణంగా మొత్తం 482 మంది మృతిచెందగా.. కొత్తగా జిల్లాలో ఎవ్వరూ మరణించలేదని వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా 40 మందికి పాజిటివ్ రాగా..ఇప్పటి వరకూ నమోదైన వైరస్ బాధితుల సంఖ్య 59,508 కు చేరింది. మొత్తం 58,649 మంది మహమ్మారిని జయించగా..మరో 377 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కారణంగా మొత్తం 482 మంది మృతిచెందగా.. కొత్తగా జిల్లాలో ఎవ్వరూ మరణించలేదని వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కర్నూలులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.