ETV Bharat / state

'మేం చర్యలు తీసుకుంటున్నాం.. మీరూ అప్రమత్తంగా ఉండాలి' - క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ మనిజిర్ జిలాని సామున్

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జేసీ మనిజిర్ జిలాని సామున్ సూచించారు. నంద్యాల ఎస్సార్బీసీ కాలనీలోని కొవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ మనిజిర్ జిలాని సామున్
క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ మనిజిర్ జిలాని సామున్
author img

By

Published : May 29, 2021, 6:15 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఎస్సార్బీసీ కాలనీలోని కొవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని జేసీ మనిజిర్ జిలాని సామున్ సందర్శించారు. కొవిడ్ బాధితులు ఉండే గదులను పరిశీలించిన ఆయన.. పలు గదుల్లో బెడ్లు లేవని గుర్తించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోగుల సమస్యలు తెలుసుకున్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అంతకుముందు కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన జెర్మెన్ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు నంద్యాస సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల ఎస్సార్బీసీ కాలనీలోని కొవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని జేసీ మనిజిర్ జిలాని సామున్ సందర్శించారు. కొవిడ్ బాధితులు ఉండే గదులను పరిశీలించిన ఆయన.. పలు గదుల్లో బెడ్లు లేవని గుర్తించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోగుల సమస్యలు తెలుసుకున్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అంతకుముందు కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన జెర్మెన్ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు నంద్యాస సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కాస్త ఉపశమనం: క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.