ETV Bharat / state

భార్యను గాయపరిచి భర్త ఆత్మహత్య - husband wife quarell for assets

ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం ఆ కుటుంబంలో చిచ్చుపెట్టింది. క్షణికావేశంలో భార్యను తీవ్రంగా గాయపరిచి, ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

husband suicide after brutally assault on his wife
భార్యను గాయపరిచి...భర్త ఆత్మహత్య
author img

By

Published : Nov 26, 2019, 11:08 AM IST

భార్యను గాయపరిచి...భర్త ఆత్మహత్య

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెకు చెందిన లింగారెడ్డి, లక్ష్మీదేవి భార్యాభర్తలు. లింగారెడ్డి గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసై డబ్బును వృథా చేసేవాడు. ఇది గమనించిన లింగారెడ్డి తల్లిదండ్రులు ఆస్తిని కోడలు పేరు మీద రాశారు. అయితే ఆస్తిని తన పేరుపై రాయాలని లింగారెడ్డి తన భార్య లక్ష్మీదేవిని వేధించటం మొదలుపెట్టాడు. ఇరువురూ తరుచుగా ఈ విషయంపై తగాదా పడేవారు. ఈ క్రమంలోనే సోమవారం గొడవ జరిగి ఆవేశం పట్టలేక లింగారెడ్డి పక్కనే ఉన్న గడ్డపారతో లక్ష్మీదేవి తలపై కొట్టాడు. తీవ్రగాయమైన లక్ష్మీదేవి రక్తం మడుగులో పడి పోయింది. భార్య చనిపోయిందని భావించి, పోలీసులు జైల్లో పెడతారని భయపడి లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీదేవిని బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

భార్యను గాయపరిచి...భర్త ఆత్మహత్య

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెకు చెందిన లింగారెడ్డి, లక్ష్మీదేవి భార్యాభర్తలు. లింగారెడ్డి గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసై డబ్బును వృథా చేసేవాడు. ఇది గమనించిన లింగారెడ్డి తల్లిదండ్రులు ఆస్తిని కోడలు పేరు మీద రాశారు. అయితే ఆస్తిని తన పేరుపై రాయాలని లింగారెడ్డి తన భార్య లక్ష్మీదేవిని వేధించటం మొదలుపెట్టాడు. ఇరువురూ తరుచుగా ఈ విషయంపై తగాదా పడేవారు. ఈ క్రమంలోనే సోమవారం గొడవ జరిగి ఆవేశం పట్టలేక లింగారెడ్డి పక్కనే ఉన్న గడ్డపారతో లక్ష్మీదేవి తలపై కొట్టాడు. తీవ్రగాయమైన లక్ష్మీదేవి రక్తం మడుగులో పడి పోయింది. భార్య చనిపోయిందని భావించి, పోలీసులు జైల్లో పెడతారని భయపడి లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీదేవిని బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి:

ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం... ప్రిన్సిపలే కారణమా?

Intro:ap_knl_101_26_bhartha_aatmahatya_av_ap10054. ఆళ్లగడ్డ. 8008574916 కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కల దీన్నే గ్రామం లో ఆస్తి విషయంలో భర్త భార్యపై హత్యాయత్నం చేశాడు ఆపై తాను కూడా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నక్కల దీన్నే గ్రామం చెందిన లింగారెడ్డి గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసై డబ్బును ఆస్తిని వృధా చేయడం మొదలు పెట్టాడు దీంతో లింగారెడ్డి తల్లిదండ్రులు ఆస్తిని కోడలు మన వళ్ళ పేరు మీద రాశారు లింగారెడ్డి తన బార్య లక్ష్మీదేవిని ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని రాసి ఇవ్వమని వేధించసాగాడు ఇదిలా ఉండగా సోమవారం ఆస్తి విషయంలో గొడవ చెలరేగి పక్కనే ఉన్న గడ్డపారతో లక్ష్మీదేవి తలపై కొట్టాడు ఆమె గిలగిలా కొట్టుకుంటూ రక్తం మడుగులో పడి పోయింది భార్య చనిపోయిందని భావించి తనకు ఎక్కడ అ పోలీసులు జైలుకు తీసుకెళ్తారని భయపడి లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీదేవి బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకుని వెళ్లారు ఆమె పరిస్థితి విషమంగా ఉంది


Body:ఆస్తి విషయంలో భార్యను తీవ్రంగా గాయపరిచిన భర్త తర్వాత ఆందోళనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య


Conclusion:భార్య పై హత్యాయత్నం చేసి భర్త ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.