ETV Bharat / state

పంట కొనుగోలు చేయాలంటూ.. రైతుల రాస్తారోకో

వేరుశనగ పంటను కొనుగోలు చేయాలని కోరుతూ... ఆలూరులో సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కర్నూలు - బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

author img

By

Published : Jan 4, 2020, 12:51 PM IST

formers protest
కర్నూల్లో రైతులు రాస్తారోకో
కర్నూల్లో రైతులు రాస్తారోకో

ఆరుగాలం కష్టించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్​కు తీసుకువస్తే పంటను కొనుగోలు చేయకుండా మార్క్​ఫెడ్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆలూరు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన వేరశనగ పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలు ప్రధాన రహదారి బైఠాయించారు. వాహనాలు నిలిచిపోయి... ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

ఇవీ చదవండి...ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇంటి ముందు రైతులు ఆందోళన

కర్నూల్లో రైతులు రాస్తారోకో

ఆరుగాలం కష్టించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్​కు తీసుకువస్తే పంటను కొనుగోలు చేయకుండా మార్క్​ఫెడ్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆలూరు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన వేరశనగ పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలు ప్రధాన రహదారి బైఠాయించారు. వాహనాలు నిలిచిపోయి... ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

ఇవీ చదవండి...ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇంటి ముందు రైతులు ఆందోళన

Intro:వేరుశనగ పంటను కొనుగోలు చేయాలని ఆలూరులో సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కర్నూలు, బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.Body:ఆరుగాలం కష్టించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు తీసుకువస్తే పంటను కొనుగోలు చేయకుండా మార్కుఫెడ్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వేరుశనగ ను కొనుగోలు చేస్తారని ఆలూరు మార్కెట్ కేంద్రానికి తీసుకు వస్తే అధికారులు కొనుగోలు చేస్తున్నారని బైఠాయించినట్లు రైతులు పేర్కొన్నారు.Conclusion:మార్కెట్ కు తెచ్చిన పంటలను కొనుగోలు చేయకపోతే వర్షాలు వస్తే పంట దెబ్బతింటుదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల రాస్తారోకో తో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.