ETV Bharat / state

ఐపీఎల్​ బెట్టింగ్​కు పాల్పడ్డ ఐదుగురు అరెస్టు

author img

By

Published : May 1, 2021, 12:31 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 1,22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.

five members arrested at adhoni for doing ipl betting
ఐపీఎల్​ బెట్టింగ్​కు పాల్పడ్డ ఐదుగురు అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 1,22,000 నగదు, 15 సెల్​ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. పట్టణంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్​కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాములు హెచ్చరించారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 1,22,000 నగదు, 15 సెల్​ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. పట్టణంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్​కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాములు హెచ్చరించారు.

ఇదీ చదవండి: అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీపీసీబీ నోటీసులు.. ఆ ప్లాంట్లు మూసేయాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.