ETV Bharat / state

అన్నదాతలను ఆదుకోవాలని ఆందోళన

కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కర్నూలులో ఆందోళన నిర్వహిచారు. రైతుసంఘం(సీపీఐ అనుబంధం) ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.

author img

By

Published : Aug 5, 2019, 12:19 PM IST

ధర్నా చేస్తున్న రైతులు
ధర్నా చేస్తున్న రైతులు

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వర్షాభావం వల్ల సాగుకు నోచుకోక తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసీల్దార్ శివ శంకర్ నాయక్​కు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి కశ్మీర్​: 370, 35ఏ అధికరణలు రద్దు!

ధర్నా చేస్తున్న రైతులు

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వర్షాభావం వల్ల సాగుకు నోచుకోక తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసీల్దార్ శివ శంకర్ నాయక్​కు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి కశ్మీర్​: 370, 35ఏ అధికరణలు రద్దు!

Intro:Ap_Vsp_62_05_Junior_Doctors_Dharna_Ab_C8_AP10150


Body:ఎన్ ఎం సి బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు ఇవాళ విశాఖలో ఆందోళన నిర్వహించారు ఎన్ ఎం సి బిల్లు రద్దు కోరుతూ గత ఐదు రోజులుగా నిరసనలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ వైద్యులు ఇవాళ జీవీఎంసీ గాంధీ పార్క్ లో ధర్నా చేశారు వైద్య విద్యార్థుల సీట్ల ప్రైవేటీకరణ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నియామకం విద్యార్థులకు నిర్వహించబోయే తదితర పరీక్షలపై తాము తీవ్ర గందరగోళం లో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లును రద్దు చేయాలని కోరారు లేనిపక్షంలో లో తమ ఆందోళనలో కొనసాగుతూ ఉంటాయని స్పష్టం చేశారు అత్యవసర సేవలు సైతం బహిష్కరించి జూనియర్ వైద్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు
---------
బైట్ డాక్టర్ దీప్ చంద్ జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు విశాఖ
--------- (ఓవర్)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.