ETV Bharat / state

మద్యం రవాణా, నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు - Enforcement officers' raids on liquor trafficking in kurnool

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో కొందరు అక్రమార్కులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడే మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. భారీ మెుత్తంలో మద్యాన్ని పట్టుకున్నారు.

మద్యం రవాణా, నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు
మద్యం రవాణా, నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు
author img

By

Published : Aug 11, 2020, 1:43 PM IST


కర్నూల్ జిల్లాలో మద్యం అక్రమ రవాణా, నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మద్యం రవాణాపై 38 కేసులు నమోదు చేసి 57 మందిని అరెస్ట్ చేశారు. 217 లీటర్ల నాటుసారా, 2751 మద్యం బాటిళ్లతో పాటు 9 వాహనాలు సీజ్ చేశారు.

ఇవీ చదవండి


కర్నూల్ జిల్లాలో మద్యం అక్రమ రవాణా, నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మద్యం రవాణాపై 38 కేసులు నమోదు చేసి 57 మందిని అరెస్ట్ చేశారు. 217 లీటర్ల నాటుసారా, 2751 మద్యం బాటిళ్లతో పాటు 9 వాహనాలు సీజ్ చేశారు.

ఇవీ చదవండి

నీటిలో మునిగిపోయిన సంగమేశ్వరం ఆలయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.