ETV Bharat / state

గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి - anjad basha in nandayala hospital news

తన కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పరామర్శించారు. బాధితుడిని అన్నివిధాల ఆదుకుంటామని హామీఇచ్చారు.

గాయపడిని వృద్దుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి
author img

By

Published : Nov 23, 2019, 10:33 PM IST

Updated : Nov 23, 2019, 11:10 PM IST

గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కాన్వాయ్ ఢీకొని వీరన్న అనే వృద్ధుడు గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో అంజాద్ బాషా పరామర్శించారు. వీరన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని అన్నివిధాలా ఆదుకుంటామని అంజాద్ బాషా హామీఇచ్చారు. రూ.50వేలు అందజేశారు.

ఇదీ చదవండి: ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి గాయాలు

గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కాన్వాయ్ ఢీకొని వీరన్న అనే వృద్ధుడు గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో అంజాద్ బాషా పరామర్శించారు. వీరన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని అన్నివిధాలా ఆదుకుంటామని అంజాద్ బాషా హామీఇచ్చారు. రూ.50వేలు అందజేశారు.

ఇదీ చదవండి: ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి గాయాలు

Intro:ap_knl_23_23_depyuti_cm_av_AP10058
యాంకర్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కాన్వాయ్ ఢీ కొని గాయపడిన వీరన్న అనే వృద్ధుడిని ఉప ముఖ్యమంత్రి పరామర్శించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరన్న ఆరోగ్య పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరన్న ను అన్నివిధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బాధితుడి రూ.50 వేలను అందచేశారు.


Body:ఉప ముఖ్యమంత్రి పరామర్శ


Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Nov 23, 2019, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.