ETV Bharat / state

అనుమానాస్పదస్థితిలో దళిత నాయకుడి మృతి

author img

By

Published : Feb 28, 2020, 3:14 PM IST

కర్నూలు జిల్లాకు చెందిన దళిత నాయకుడు ఏసేపు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గోనెగండ్ల మండలంలోని కులుమాల గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతదేహంపై గాయాలు ఉండటం, గ్రామ శివారులో ద్విచక్ర వాహనం వద్ద అనుమానాస్పదంగా పడి ఉండటం, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dalit leader suspicious death
కర్నూలు జిల్లాలో దళిత నాయకుడి అనుమానస్పద మృతి
కర్నూలు జిల్లాలో దళిత నాయకుడి అనుమానస్పద మృతి

కర్నూలు జిల్లాలో దళిత నాయకుడి అనుమానస్పద మృతి

ఇవీ చూడండి...

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.