ETV Bharat / state

'కరోనా బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి'

author img

By

Published : Aug 25, 2020, 8:49 PM IST

కరోనా బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలులోని కొవిడ్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు.

cpm leaders protest about covid patient treatment
cpm leaders protest about covid patient treatment

ఆరోగ్య శ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించడం లేదని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లాలో హోం క్వారంటైన్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు మేలుచేసే విధంగా ఉందని సీపీఎం నేతలు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు లేకుండా... పాజిటివ్ వచ్చిన వారు ఇళ్లలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆరోగ్య శ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించడం లేదని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లాలో హోం క్వారంటైన్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు మేలుచేసే విధంగా ఉందని సీపీఎం నేతలు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు లేకుండా... పాజిటివ్ వచ్చిన వారు ఇళ్లలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌- పాక్ పనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.