ETV Bharat / state

చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్ - చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

అవుకులోని చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. చల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటీవల ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో మరణించారు.

cm-jagan-
cm-jagan-
author img

By

Published : Jan 6, 2021, 2:06 PM IST

Updated : Jan 6, 2021, 2:22 PM IST

చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

ఇటీవలే చనిపోయిన మండలి సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లిన సీఎం జగన్..చల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవలే కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు.

చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

ఇటీవలే చనిపోయిన మండలి సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లిన సీఎం జగన్..చల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవలే కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు.

ఇదీ చదవండి:

తెలంగాణ పోలీసుల అదుపులో మాజీమంత్రి అఖిలప్రియ దంపతులు

Last Updated : Jan 6, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.