ETV Bharat / state

చౌడేశ్వరి దేవి ఆలయానికి పొటెత్తిన భక్తులు - kurnool

కర్నూలు జిల్లాలో వెలసిన చౌడేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

చౌడేశ్వరి దేవి జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 31, 2019, 9:47 PM IST

చౌడేశ్వరి దేవి జన్మదిన వేడుకలు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా సంప్రదాయబద్ధంగా జరిగే పుట్టినరోజు వేడుకల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యక అలంకారం... ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ రవి కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్ వీడియో లవర్స్​కు ఈ డేటా ప్లాన్లు బెస్ట్!

చౌడేశ్వరి దేవి జన్మదిన వేడుకలు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా సంప్రదాయబద్ధంగా జరిగే పుట్టినరోజు వేడుకల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యక అలంకారం... ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ రవి కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్ వీడియో లవర్స్​కు ఈ డేటా ప్లాన్లు బెస్ట్!

Intro:ap_gnt_51_31_sangamdairylo_choory_chaseniyakthi_Aarest_press_meet_AP10117 చోరీ చేసేందుకు తెచ్చుకున్న పరికరాలే ఆ దొంగను పట్టించాయి చోరీ చేసేందుకు తెచ్చుకున్న పరికరాలపై అతని పేరు చరవాణి నెంబరు ఉండటంతో ముద్దాయిని పట్టుకునేందుకు కేసును ఛేదించేందుకు పోలీసులకు సులువుగా మారింది వివరాల్లోకి వెళితే ఈనెల 29వ తేదీన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైరీ లో క్యాష్ కౌంటర్ నుంచి రూ 44 లక్షల 43 వేల ఐదు వందల యాభై రూపాయలు చోరీకి గురయ్యాయి నాలుగో శనివారం ఆదివారం రెండు రోజులు బ్యాంకు లేకపోవడంతో డైరీలోని కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళను గ్యాస్ కౌంటర్ జమ చేయ గా క్యాషియర్ భద్రపరిచారు సోమవారం ఉదయం క్యాష్ కౌంటర తాళాలు పగల కొట్టి లోపల ఉన్న బీరువా గ్యాస్ కట్టర్ కట్ చేసి అందులో నుంచి 2000 500 200 కోట్లను దోచుకెళ్లారు దోచుకున్న దొంగ వెళ్ళిపోతూ తనతో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ కట్టర్ స్కూ డ్రైవర్ కటింగ్ బ్లడ్ కార్యాలయం వెనుక ఉన్న మొబైల్లో పడవేశారు


Body:డైరీ సిబ్బంది శ్రీనివాస రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు రంగంలోకి దిగారు క్లూస్ టీం సహకారంతో వేలిముద్రలు సేకరించారు గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ క్రైమ్ అడిషనల్ ఎస్పీ raghava సౌత్ సబ్ డివిజన్ కమలాకర్ పర్యవేక్షణలో చేబ్రోలు శ్రీనివాస రావు ఎస్సై కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు కార్యాలయం వెనుక భాగంలో ఉన్నాయి టెలిఫోన్ స్తంభం ఎక్కి కార్యాలయంలోకి ప్రవేశించి చి నగదు దోచుకుని వెళ్లినట్లు గుర్తించారు సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కురు నూతల గ్రామానికి చెందిన బొడ్డు అనిల్ కుమార్ చోరీకి పాల్పడ్డారని గుర్తించారు


Conclusion:బుధవారం చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ అడిషనల్ ఎస్పీ రాఘవులు మాట్లాడుతూ తూ చోరీ చేసిన నగదును అనిల్ గుంటూరులోని షేర్ ఖాన్ మార్కెట్ రూమ్ లో దాచినట్లు గుర్తించారు కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే రూ 43 లక్షల 80 3540 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు దోచిన నగదు లో సుమారు 60వేల వరకు ఖర్చు అయినట్లు గుర్తించారు కేసును ఛేదించిన సి ఐ టి వి శ్రీనివాసరావు కిషోర్ సి సి ఎస్ సి శివ ప్రసాద్ శ్రీనివాస రావు ఎస్ ఐ ఆరాధన కోటేశ్వరరావు ఎస్సై ఫ నీ నీ ఇతర సిబ్బందికి క్రైమ్ మీటింగ్ అవార్డు అందజేయడం జరుగుతుందన్నారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.