ETV Bharat / state

ఇంట్లో ఉన్నారా... అయితే మాకేంటి భయం..? - robbery news in kurnool

కర్నూల్లో దొంగలు హల్​చల్​ చేశారు. ఇంట్లో మనుషులు ఉన్నా... దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-November-2019/5227620_49_5227620_1575122131523.png
chory in kurnool
author img

By

Published : Nov 30, 2019, 8:54 PM IST

ఇంట్లో ఉన్నారా... అయితే మాకేంటి భయం..?

కర్నూలు నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడో పట్టణ పోలీస్​స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్, ఎన్జీవో కాలనీల్లో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. శరత్ అపార్ట్​మెంట్​లోని రెండు ఫ్లాటుల్లో 35 తులాల వెండి‌‌, ఒక బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఇళ్లలో మనుషులు ఉన్నా... దొంగలు చోరీ చెయ్యటంతో... కాలనీవాసులు భయందోళనకు గురయ్యారు.

ఇదీ చూడండి: రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు​

ఇంట్లో ఉన్నారా... అయితే మాకేంటి భయం..?

కర్నూలు నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడో పట్టణ పోలీస్​స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్, ఎన్జీవో కాలనీల్లో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. శరత్ అపార్ట్​మెంట్​లోని రెండు ఫ్లాటుల్లో 35 తులాల వెండి‌‌, ఒక బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఇళ్లలో మనుషులు ఉన్నా... దొంగలు చోరీ చెయ్యటంతో... కాలనీవాసులు భయందోళనకు గురయ్యారు.

ఇదీ చూడండి: రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు​

Intro:ap_knl_13_30_donga_halchal_avbb_ap10056
కర్నూల్ లో దొంగలు హల్ చల్ చేశారు నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీ మరియు ఎన్జీవో కాలనీ లో మూడు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు.శరత్ అపార్ట్ మెంట్ లో రెండు ఫ్లాట్స్ ల్లో 35 తులాల వెండి‌‌, బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఇండ్లలో మనుషులు ఉన్న దొంగలు పడడంతో కాలనీవాసులు భయందోళనకు గురౌతున్నారు.
బైట్. ఆసీయ.భాదితురాలు
నాగేంద్రబాబు. భాదితుడు


Body:ap_knl_13_30_donga_halchal_avbb_ap10056


Conclusion:ap_knl_13_30_donga_halchal_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.