ETV Bharat / state

'మా ఊరికి రావొద్దంటూ శివార్లలో రాళ్లు'

author img

By

Published : Mar 26, 2020, 12:00 PM IST

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ను పల్లెవాసులు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. తమ గ్రామాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా శివార్లలో కంచెలు, రాళ్లు పెడుతున్నారు. చెక్​పోస్టులు ఏర్పాటుచేసి రాకపోకలు నిలువరిస్తున్నారు.

chirutapalli villagers put stones at village border
మా ఊరికి రావొద్దంటూ శివార్లలో రాళ్లు
ఊరి శివార్లలో రాళ్లు వేస్తున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామస్తులు తమ గ్రామంలోకి బయటివారు ఎవరు రాకుండా రహదారికి అడ్డంగా రాళ్లు పేర్చారు. కరోనా నేపథ్యంలో ఊర్లోకి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ఈ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

ఊరి శివార్లలో రాళ్లు వేస్తున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామస్తులు తమ గ్రామంలోకి బయటివారు ఎవరు రాకుండా రహదారికి అడ్డంగా రాళ్లు పేర్చారు. కరోనా నేపథ్యంలో ఊర్లోకి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ఈ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

'నిబంధనల ప్రకారం వారిని వెంటనే అనుమతించలేం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.