ETV Bharat / state

కర్నూలు జిల్లాలో చిన్నారిని మింగిన నీటి తొట్టె - కర్నూలులో చిన్నారి మృతి

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్రిణిపల్లి గ్రామంలో రెండేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడి మరణించింది. ఉదయం ఇంటి సమీపంలో ఆడుకుంటూ.. నీటి తొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయింది.

child fell in water tub at karnool district
కర్నూలులో నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
author img

By

Published : Jul 1, 2020, 12:19 PM IST

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్రిణిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడి మృతి చెందింది. వెంకట హారిక ఈ రోజు ఉదయం ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయింది. చిన్నారి పడిపోవటాన్ని తండ్రి కేశాలు, తల్లి ధనలక్ష్మి గమనించలేదు.

కాసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో గాలించగా నీటి తొట్టెలో నిర్జీవంగా కనిపించింది. చిన్నారి విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నిండాయి.

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్రిణిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడి మృతి చెందింది. వెంకట హారిక ఈ రోజు ఉదయం ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయింది. చిన్నారి పడిపోవటాన్ని తండ్రి కేశాలు, తల్లి ధనలక్ష్మి గమనించలేదు.

కాసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో గాలించగా నీటి తొట్టెలో నిర్జీవంగా కనిపించింది. చిన్నారి విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నిండాయి.

ఇదీ చదవండి: కూల్​డ్రింక్​లో చీమల మందు కలుపుకొని తాగిన చిన్నారులు..బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.