ETV Bharat / state

ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎమ్మిగనూరులో మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్ ఉమా మహేశ్వరమ్మ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులంతా ఈ కేంద్రాన్ని సద్వియోగం చేసుకోవాలని కోరారు.

author img

By

Published : Nov 6, 2020, 2:59 PM IST

ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఉమామహేశ్వరమ్మ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మార్కెట్ కార్యదర్శి ఉమాపతిరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి పాల్గొన్నారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఉమామహేశ్వరమ్మ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మార్కెట్ కార్యదర్శి ఉమాపతిరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

నేను మావోయిస్టును కాదు: పద్మక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.