ETV Bharat / state

ఆర్టీసీ బస్సుల్లో 16.5 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్

author img

By

Published : Mar 7, 2021, 12:52 PM IST

కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద అధికారులు జరిపిన తనిఖీల్లో 16.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

cannabis seized
గంజాయి స్వాధీనం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సుల్లో సోదాలు చేయగా.. గంజాయి పట్టుబడింది. మొత్తం 16.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సుల్లో సోదాలు చేయగా.. గంజాయి పట్టుబడింది. మొత్తం 16.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

దర్గా స్థలాన్ని కాపాడాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.