ETV Bharat / state

కర్నూలు జిల్లాలో బస్సు లారీ ఢీ ఒకరి మృతి - బస్సు లారీ ఢీ

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమరాజుపల్లి గ్రామ సమీపంలో ప్రైవేట్ బస్సు లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న వోల్వో బస్సు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

bus_accident_
బస్సు లారీ ఢీ
author img

By

Published : Jul 15, 2021, 9:52 AM IST

కర్నూలు జిల్లా తమరాజుపల్లె గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వోల్వోబస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, పదిమందికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న వోల్వో బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా తమరాజుపల్లె గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వోల్వోబస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, పదిమందికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న వోల్వో బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇది చదవండి: polavaram: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.