ETV Bharat / state

భాజపా ఎంపీ హెగ్డే క్షమాపణలు చెప్పాలి: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అనంతకుమార్ హెగ్డే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని కర్నూలు లో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

author img

By

Published : Aug 13, 2020, 8:59 PM IST

BSNL employees urges for BJP MP Hegde apologize
భాజపా ఎంపీ హెగ్డే క్షమాపణలు చెప్పాలని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ధర్నా

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అనంతకుమార్ హెగ్డే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని కర్నూలు లో సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేస్తుంటే కర్నాటకకు చెందిన యం.పీ.అనంతకుమార్ హేగ్డే వారిని దేశద్రోహులు అనడం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.హేగ్డే ఉద్యోగులకు క్షమాపణ చేప్పే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అనంతకుమార్ హెగ్డే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని కర్నూలు లో సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేస్తుంటే కర్నాటకకు చెందిన యం.పీ.అనంతకుమార్ హేగ్డే వారిని దేశద్రోహులు అనడం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.హేగ్డే ఉద్యోగులకు క్షమాపణ చేప్పే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.