ETV Bharat / state

ఆపద్బాంధవ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

author img

By

Published : Jun 14, 2021, 2:10 PM IST

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా మద్దికెరలో రక్తదానం నిర్వహించారు. ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో అరవై మంది యువకులు రక్తదానం చేశారు.

Blood donation camp
రక్తదాన శిబిరం

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా మద్దికెరలో ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరవై మంది యువకులు రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

రక్తదానం చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తే... రక్తం లభించక ప్రాణాలు పోయేవారి సంఖ్య తగ్గుతుందన్నారు. కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా మద్దికెరలో ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరవై మంది యువకులు రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

రక్తదానం చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తే... రక్తం లభించక ప్రాణాలు పోయేవారి సంఖ్య తగ్గుతుందన్నారు. కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

World Blood Donor Day: ఈ రక్తదాతలు.. ప్రాణాపాయంలో పునర్జన్మ ప్రదాతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.