ముందున్న లారీని దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి… బైక్ అదుపు తప్పడం వల్ల లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామం వద్ద జరిగింది. మృతుడు ఆలూరు మండలం అగ్రహారానికి చెందిన రాముగా పోలీసులు గుర్తించారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :