కర్నూలు జిల్లా కల్లూరు మండలం రేమడూరులో తేనెటీగల దాడిలో 17 గొర్రెలు, 8 మేకలు మృత్యువాతపడ్డాయి. ఓ వక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామ సమీపంలోని చేనులో ఉండగా తేనెటీగలు మూగజీవాలపై దాడిచేశాయి. వాటితో పాటు అక్కడే ఉన్న వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాయి.
ఇదీ చదవండి: