ETV Bharat / state

కర్నూలులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన - కర్నూలులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన వార్తలు

కర్నూలులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న సీఎం..కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

ap CM jagan Kurnool tour
ap CM jagan Kurnool tour
author img

By

Published : Jan 6, 2021, 12:04 PM IST

సీఎం జగన్‌ కర్నూలులో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం ఇటీవల కరోనా మృతి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. సీఎం జగన్‌ వెంట.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కర్నూలు వెళ్లారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్‌ కర్నూలులో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం ఇటీవల కరోనా మృతి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. సీఎం జగన్‌ వెంట.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కర్నూలు వెళ్లారు.

ఇదీ చదవండి:

హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.