ETV Bharat / state

అనిశా వలలో.. సంజామల తహశీల్దార్ - అనిశాకు చిక్కిన సంజామల తహశీల్దార్

కర్నూలు జిల్లాలో ఓ తహశీల్దార్ అనిశా వలకు చిక్కాడు. పాస్​ పుస్తకాలు మార్చాలని కోరిన వ్యక్తి నుంచి.. ఐదు వేలు లంచం అడిగాడు. చివరకు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డాడు.

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన తహశీల్దార్
author img

By

Published : Oct 10, 2019, 10:07 PM IST

Updated : Oct 28, 2019, 8:31 AM IST

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన తహశీల్దార్

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని సంజామల తహశీల్దార్ గోవింద్‌ సింగ్.. అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. జక్కా ఓబులమ్మ అనే మహిళకు చెందిన పాస్‌ పుస్తకాన్ని మార్చేందుకు గాను ఐదు వేల రూపాయల లంచం అడగగా... బాధితురాలు అనిశాను ఆశ్రయించారు. ఓబులమ్మ కుమారుడు రామేశ్వరరెడ్డి తహశీల్దార్ గోవింద్‌ సింగ్‌కు ఐదు వేల రూపాయలు ఇస్తున్న సమయంలో.. రెడ్ హాండెడ్​గా పట్టుకున్నట్లు అనిశా డీఎస్పీ నాగభూషణం తెలిపారు. విచారణ చేపట్టి నిందితుడిని రిమాండ్‌ కు తరలించామన్నారు.

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన తహశీల్దార్

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని సంజామల తహశీల్దార్ గోవింద్‌ సింగ్.. అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. జక్కా ఓబులమ్మ అనే మహిళకు చెందిన పాస్‌ పుస్తకాన్ని మార్చేందుకు గాను ఐదు వేల రూపాయల లంచం అడగగా... బాధితురాలు అనిశాను ఆశ్రయించారు. ఓబులమ్మ కుమారుడు రామేశ్వరరెడ్డి తహశీల్దార్ గోవింద్‌ సింగ్‌కు ఐదు వేల రూపాయలు ఇస్తున్న సమయంలో.. రెడ్ హాండెడ్​గా పట్టుకున్నట్లు అనిశా డీఎస్పీ నాగభూషణం తెలిపారు. విచారణ చేపట్టి నిందితుడిని రిమాండ్‌ కు తరలించామన్నారు.

ఇదీ చూడండి:

లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడిన బాపట్ల తహశీల్దార్

Intro:Body:Conclusion:
Last Updated : Oct 28, 2019, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.