ETV Bharat / state

కర్నూలులో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Nov 15, 2020, 8:05 PM IST

కర్నూలులో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 60వేలకు చేరువలో ఉంది. జిల్లాలో తాజాగా 27 కేసులు నమోదయ్యాయి. ఒక్కరు కూడా మృతి చెందలేదని వైద్యాధికారులు వెల్లడించారు.

new corona positive cases in Kurnool
కరోనా పాజిటివ్ కేసులు

కర్నూలు జిల్లాలో తాజాగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 59,942కు చేరింది. మొత్తంగా 59,178 మంది మహమ్మారిని జయించి క్షేమంగా ఇంటికి చేరుకోగా.. మరో 281 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వైరస్ కారణంగా ఇవాళ జిల్లాలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకూ కొవిడ్​తో 483 మంది మృతి చెందారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో తాజాగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 59,942కు చేరింది. మొత్తంగా 59,178 మంది మహమ్మారిని జయించి క్షేమంగా ఇంటికి చేరుకోగా.. మరో 281 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వైరస్ కారణంగా ఇవాళ జిల్లాలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకూ కొవిడ్​తో 483 మంది మృతి చెందారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.