ETV Bharat / state

ఈ నెల 16 లోపు సంగంలో తనిఖీలు ముగించాలి: ఏసీబీ కోర్టు - ఏసీబీ సోదాలు తాజా వార్తలు

ఈ నెల 16 లోపు సంగంలో తనిఖీలు ముగించాలని ఏసీబీ కోర్టు ఆదేశం
ఈ నెల 16 లోపు సంగంలో తనిఖీలు ముగించాలని ఏసీబీ కోర్టు ఆదేశం
author img

By

Published : May 13, 2021, 1:04 PM IST

Updated : May 13, 2021, 1:47 PM IST

13:01 May 13

.

సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్​ను డెయిరీ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ఏసీబీ కోర్టు ఈ నెల 16 లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది. వారెంట్‌లో సూచించిన చోటనే సోదాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

ఇవీ చూడండి : కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్

13:01 May 13

.

సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్​ను డెయిరీ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ఏసీబీ కోర్టు ఈ నెల 16 లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది. వారెంట్‌లో సూచించిన చోటనే సోదాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

ఇవీ చూడండి : కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్

Last Updated : May 13, 2021, 1:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.