ETV Bharat / state

వీరమ్మతల్లి తిరునాళ్లకు విజయవాడ సీపీ

కృష్ణా జిల్లా ఉయ్యూరులో శ్రీ పారుపూడి వీరమ్మతల్లి తిరునాళ్లు ఘనంగా జరిగాయి. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, అడిషనల్‌ డీజీ చంద్రశేఖర్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ యంత్రాంగం భక్తులకు కల్పించిన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.

author img

By

Published : Feb 10, 2020, 11:26 PM IST

vijayawada cp dwaraka tirumalarao visit vuyyuru veeramma talli temple
వీరమ్మతల్లి తిరునాళ్లలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
వీరమ్మతల్లి తిరునాళ్లలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

వీరమ్మతల్లి తిరునాళ్లలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

ఇవీ చదవండి:

అమెరికాలో సంక్రాంతి సంబరాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.