ETV Bharat / state

'ఉమా అరెస్టును అడ్డుకున్న మహిళలపై లాఠీఛార్జీ చేయడం దారుణం'

author img

By

Published : Jan 19, 2021, 6:46 PM IST

దేవినేని ఉమా అరెస్టును తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. బూతుల మంత్రి కొడాలిని అదుపు చేయడం రాని సీఎం, ఉమా దీక్షను అడ్డుకోవడవటం ఏమిటని నిలదీశారు. అరెస్టును అడ్డుకున్న మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

vangala pudi anitha  angry on police
మహిళలపై లాఠీఛార్జీ చేయడం దారుణం

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్​ను అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం దారుణమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బూతుల మంత్రి కొడాలిని అదుపు చేయడం రాని సీఎం, దేవినేని ఉమా దీక్షను అడ్డుకోవడమేంటని నిలదీశారు. మహిళల చేతిలో వైకాపా నేతలకు చీపురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్​ను అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం దారుణమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బూతుల మంత్రి కొడాలిని అదుపు చేయడం రాని సీఎం, దేవినేని ఉమా దీక్షను అడ్డుకోవడమేంటని నిలదీశారు. మహిళల చేతిలో వైకాపా నేతలకు చీపురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కార్పొరేషన్ కార్యాలయాలు సందర్శించిన మంత్రి వేణుగోపాల కృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.