ETV Bharat / state

విజయవాడ రైల్వేస్టేషన్​లో ఆకస్మిక తనిఖీలు

author img

By

Published : Jan 24, 2020, 11:24 PM IST

భారతీయ రైల్వేబోర్డ్, ప్రయాణికుల సౌకర్యాలు, సంక్షేమ సలహా మండలి సభ్యులు విజయవాడ రైల్వేస్టేషన్​లో తనిఖీలు చేశారు. స్టేషన్​ ఆవరణలో సౌకర్యాలు, ఆహార పదార్థాల నాణ్యత, ధరలపై ఆరా తీశారు.

ప్రయాణికుల సంక్షేమ సలహా మండలి ఆకస్మిక తనిఖీలు
ప్రయాణికుల సంక్షేమ సలహా మండలి ఆకస్మిక తనిఖీలు
విజయవాడ రైల్వేస్టేషన్​లో ఆకస్మిక తనిఖీలు

విజయవాడ రైల్వేస్టేషన్​లో... ప్రయాణికుల సంక్షేమ సలహా మండలి ఆకస్మిక తనిఖీలు చేసింది. జాతీయ సభ్యులు వెంకట రమణి నేతృత్వంలోని ఐదుగురు తనిఖీలు చేశారు. క్యాంటీన్లు, దుకాణాల అనుమతులు, ఆహార పదార్థాల నాణ్యత, ధరలపై ఆరా తీశారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో పరిశుభ్రతను పరిశీలించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు... మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, వాటిని బాగు చేయాలని అధికారులను ఆదేశించారు.

విజయవాడ రైల్వేస్టేషన్​లో ఆకస్మిక తనిఖీలు

విజయవాడ రైల్వేస్టేషన్​లో... ప్రయాణికుల సంక్షేమ సలహా మండలి ఆకస్మిక తనిఖీలు చేసింది. జాతీయ సభ్యులు వెంకట రమణి నేతృత్వంలోని ఐదుగురు తనిఖీలు చేశారు. క్యాంటీన్లు, దుకాణాల అనుమతులు, ఆహార పదార్థాల నాణ్యత, ధరలపై ఆరా తీశారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో పరిశుభ్రతను పరిశీలించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు... మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, వాటిని బాగు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీచదవండి

ఎస్వీబీసీ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

AP_VJA_34_24_RLY_PASSENGER_WELFARE_BOARD_TANIKHILU_AB_3068069 REPORTER : M. VENKATA RAMANA CAMERA : NARESH 24-01-2020 NOTE : FEED FROM 3G KIT ( ) భారతీయ రైల్వే బోర్డ్, ప్రయాణికుల సౌకర్యాలు, సంక్షేమ సలహా మండలివిజయవాడ రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు చేసింది. జాతీయ సభ్యులు వెంకట రమణి నేతృత్వంలోని 5 సభ్యుల బృందం తనిఖీలు చేసింది. స్థానిక రైల్వే అధికారులతో కలిపి విజయవాడ రైల్వే స్టేషన్ లో బృంద సభ్యులు తనిఖీలు చేశారు. క్యాంటీన్లు, దుకాణాల అనుమతులు, ఆహారపదార్థాల నాణ్యత, ధరలపై ఆరా తీశారు. ప్లాట్ ఫాం 1 పై ప్రయాణికులకోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో పరిశుభ్రతను బృంద సభ్యులు తనిఖీ చేశారు. ప్రయాణికులు, ఇతర సంబంధిత వ్యక్తుల నుండి సలహాలు సూచనలు స్వీకరించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి న సభ్యులు . . మరుగుదొడ్లు అపరిశుబ్రంగా ఉన్నాయని వీటిని బాగు చోయాలని అధికారులను ఆదేశించారు. . Spot బైట్ -వెంకటరమణి, భారతీయ రైల్వే బోర్డ్, ప్రయాణికుల సౌకర్యాలు, సంక్షేమ సలహా మండలి సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.