ETV Bharat / state

అనుమానాస్పదంగా చిలుకలు మృతి

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలోని ఓ పెసర తోటలో మూడు చిలుకలు మృతి చెందాయి. వాటి మరణానికి కారణాలు తెలుసుకోవడానికి పశువైద్యాధికారి ... వాటిని ల్యాబ్​కు పంపారు.

author img

By

Published : Jan 18, 2021, 5:12 PM IST

parrots
చిలకలు మృతి

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలోని... పెసర పొలంలో మూడు చిలకలు మరణించాయి. ఇది గమనించిన సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర కోశాధికారి పారేఫల్లి సత్యనారాయణ... పశువైద్యాధికారి నీరజ కు సమాచారమిచ్చారు.

మృతి చెందిన చిలకలు

వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని... చనిపోయిన చిలుకలను పరిశీలించారు. అనంతరం పరీక్ష నిమిత్తం వాటిని ల్యాబ్​కు తరలించారు.

ఇదీ చదవండి: గిరిజనుల చేతిలో కొండచిలువ హతం

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలోని... పెసర పొలంలో మూడు చిలకలు మరణించాయి. ఇది గమనించిన సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర కోశాధికారి పారేఫల్లి సత్యనారాయణ... పశువైద్యాధికారి నీరజ కు సమాచారమిచ్చారు.

మృతి చెందిన చిలకలు

వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని... చనిపోయిన చిలుకలను పరిశీలించారు. అనంతరం పరీక్ష నిమిత్తం వాటిని ల్యాబ్​కు తరలించారు.

ఇదీ చదవండి: గిరిజనుల చేతిలో కొండచిలువ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.