రీ-సర్వేకు రూ.200 కోట్లు కేటాయింపు
భూముల రీ-సర్వే కోసం రెవెన్యూ శాఖ 2020-21 బడ్జెట్లో రూ.200 కోట్లను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రీ-సర్వేను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో అమలు చేస్తున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు వీలుగా ఈ కేటాయింపు జరిగింది.
![రీ-సర్వేకు రూ.200 కోట్లు కేటాయింపు krishna distrct](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7453889-913-7453889-1591186171161.jpg?imwidth=3840)
రీ-సర్వేకు రూ.200 కోట్ల కేటాయింపు