ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు అందజేసిన పోలీసులు - lockdown effect on people

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ సమయంలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఉపాధి కోల్పోయిన ప్రజలకు పోలీసులు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు.

The police  provided the necessities for the poor
పేదలకు నిత్యావసరాలు అందజేసిన పోలీసులు
author img

By

Published : Apr 12, 2020, 1:19 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా నందిగామలో నిరుపేదలకు స్థానిక పోలీసులు 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

లాక్ డౌన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా నందిగామలో నిరుపేదలకు స్థానిక పోలీసులు 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

మాస్కు ధరిస్తే నీకూ నాకూ రక్ష-అదెలాగో చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.