ETV Bharat / state

దొరకని రక్తం... తలసేమియా బాధితులకు నరకం - తలసేమియా వ్యాధిగ్రస్థుల ఇబ్బందులు వార్తలు

వారికి 15 రోజులకొకసారి రక్తం ఎక్కించాలి. లేదంటే కనీసం నడవలేరు.. ఆహారం తీసుకోలేరు. ఇది తలసేమియా వ్యాధిగ్రస్థుల పరిస్థితి. రెడ్​క్రాస్ వంటి రక్త నిధి కేంద్రాల వల్ల వారి ప్రాణాలు నిలుస్తున్నాయి. అయితే కరోనా కారణంగా రక్తదాతలు ముందుకు రావటం లేదు. దీనివల్ల రక్తం దొరక్క తలసేమియా బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు.

thalassemia patients are in serious trouble lack of blood donors
thalassemia patients are in serious trouble lack of blood donors
author img

By

Published : Jul 27, 2020, 6:28 PM IST

కరోనా వేళ రక్త నిల్వల కొరత తలసేమియా బాధితులకు శాపంగా మారింది. రక్తం లేక రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రక్తం ఎక్కించకపోవటంతో పిల్లల ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తదాతలు ముందుకు వచ్చి తమ చిన్నారులను కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

తలసేమియా బాధితుల కష్టాలు

కరోనా వేళ రక్త నిల్వల కొరత తలసేమియా బాధితులకు శాపంగా మారింది. రక్తం లేక రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రక్తం ఎక్కించకపోవటంతో పిల్లల ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తదాతలు ముందుకు వచ్చి తమ చిన్నారులను కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

తలసేమియా బాధితుల కష్టాలు

ఇదీ చదవండి

దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.