ETV Bharat / state

పెన్షన్లు తొలగించొద్దంటూ తెదేపా ఆందోళన - వైకాపా అరాచకాలను నిరసిస్తూ కృష్ణా జిల్లాలో తెదేపా నేతలు ధర్నా

కృష్ణా జిల్లా కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కొత్త నిబంధనలతో వృద్ధ, వికలాంగుల పెన్షన్లను అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

tdp members protest (darna) againest the ycp government at kanchikacharla, krishna district
వైకాపా అరాచకాలను నిరసిస్తూ తెదేపా నేతలు ధర్నా
author img

By

Published : Dec 19, 2019, 10:19 PM IST

వైకాపా అరాచకాలను నిరసిస్తూ తెదేపా నేతలు ధర్నా

ప్రభుత్వ తీరుకు నిరసనగా కృష్ణా జిల్లా కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నూతన పెన్షన్‌ విధానాల కారణంగా రాష్ట్రంలో సుమారు 5 లక్షల పెన్షన్లు పోయే పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై చేసిన ప్రకటనను నిరసిస్తూ.. గొల్లపూడిలో ధర్నా చేస్తున్న దేవినేని ఉమా అరెస్ట్ అక్రమమని అమె మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

వైకాపా అరాచకాలను నిరసిస్తూ తెదేపా నేతలు ధర్నా

ప్రభుత్వ తీరుకు నిరసనగా కృష్ణా జిల్లా కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నూతన పెన్షన్‌ విధానాల కారణంగా రాష్ట్రంలో సుమారు 5 లక్షల పెన్షన్లు పోయే పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై చేసిన ప్రకటనను నిరసిస్తూ.. గొల్లపూడిలో ధర్నా చేస్తున్న దేవినేని ఉమా అరెస్ట్ అక్రమమని అమె మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి:

కేసీ కాలువపై బ్రిటిష్ కాలం నాటి ఆనవాళ్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.