ETV Bharat / state

'చంద్రబాబు, లోకేశ్​పై... సంచయిత ఆరోపణలు చేయటం సిగ్గుచేటు'

author img

By

Published : Aug 18, 2020, 9:48 PM IST

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్​గా నియమితులైన సంచయిత గజపతిరాజు... చంద్రబాబు, లోకేశ్​పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.

tdp leader anitha fires on sanchaitha gajapathi raju
చంద్రబాబు, లోకేశ్​పై... సంచయిత ఆరోపణలు చేయటం సిగ్గుచేటు

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్​గా నియమితులైన సంచయిత గజపతిరాజు... చంద్రబాబు, లోకేశ్​పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ట్రస్ట్ బైలాస్ ప్రకారం మగవాళ్లే.. వారసుడే ఛైర్మన్ గా ఉండాలనే నిబంధన ఉన్నా.. సింహాచలం దేవస్థాన భూములపై కన్నేసిన ప్రభుత్వం సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమించిందన్నారు.

సంచయితను సక్రమంగా నియమించి ఉంటే జీవోను ఎందుకు వెబ్ సైట్​లో పెట్టలేదని ప్రశ్నించారు. పాస్ పోర్ట్, ఆధార్ కార్డు చూపించే ధైర్యం సంచయితకు ఉందా అని నిలదీశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడటానికి సంచయితనే కారణమని ధ్వజమెత్తారు.

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్​గా నియమితులైన సంచయిత గజపతిరాజు... చంద్రబాబు, లోకేశ్​పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ట్రస్ట్ బైలాస్ ప్రకారం మగవాళ్లే.. వారసుడే ఛైర్మన్ గా ఉండాలనే నిబంధన ఉన్నా.. సింహాచలం దేవస్థాన భూములపై కన్నేసిన ప్రభుత్వం సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమించిందన్నారు.

సంచయితను సక్రమంగా నియమించి ఉంటే జీవోను ఎందుకు వెబ్ సైట్​లో పెట్టలేదని ప్రశ్నించారు. పాస్ పోర్ట్, ఆధార్ కార్డు చూపించే ధైర్యం సంచయితకు ఉందా అని నిలదీశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడటానికి సంచయితనే కారణమని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ వైఫల్యంతోనే లంక గ్రామాలకు వరద ముంపు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.