ETV Bharat / state

'ఇన్నాళ్లూ పథకాలు కేంద్రానివి.. ప్రచారం బాబుది' - bjp

చంద్రబాబుపై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టినట్లుగా తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రచారం చేసుకున్నారని అన్నారు.

భాజపా
author img

By

Published : Jul 13, 2019, 11:38 PM IST

భాజపా నేతల ప్రసంగం

కేంద్ర ప్రభుత్వం....రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా గత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని తనవిగా ప్రచారం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఇసకా సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ లాంటి మహానేతను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని....రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి వచ్చే ఐదేళ్లలో న్యాయం చేసేందుకు భాజపా కృషి చేస్తోందని సునీల్ దియోదర్ అభిప్రాయపడ్డారు.ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలను చూసి ప్రతి ఒక్కరూ భాజపాలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

భాజపా నేతల ప్రసంగం

కేంద్ర ప్రభుత్వం....రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా గత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని తనవిగా ప్రచారం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోదర్ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఇసకా సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ లాంటి మహానేతను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని....రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి వచ్చే ఐదేళ్లలో న్యాయం చేసేందుకు భాజపా కృషి చేస్తోందని సునీల్ దియోదర్ అభిప్రాయపడ్డారు.ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలను చూసి ప్రతి ఒక్కరూ భాజపాలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

Intro:222Body:888Conclusion:కావ్యా. అనే యువతిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న ఆర్టీసీ బస్టాండ్ లో రాత్రి పది గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న కావ్యను తీసుకెళ్లి అనుభవించాలని పోరుమామిళ్ల పట్టణం చెందిన జిల్లాని భాష, జయసింహ , నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషా పథకం పన్నారు.ఆటోలో భారత్ వాటర్ ప్లాంట్ వద్దకు తీసుకెళ్లారు .అక్కడ బలాత్కారం చేయకపోగా మద్యం మత్తు దిగి కావ్య ప్రతిఘటించింది. కేకలు వేయడంతో యువతిని గొంతు నులిపి చంపి రామాయపల్లి వైశ్య స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి అక్కడ పడేసి పారిపోయినట్లు మైదుకూరు డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు.

బైట్స్
శ్రీనివాసులు లు డీఎస్పీ మైదుకూరు

హంతకులను త్వరగా అరెస్టు చేసినందుకు పోరుమామిళ్ల సిఐ మోహన్ రెడ్డి తో పాటు పోలీసులను డి.ఎస్.పి అభినందించారు అభినందించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.