ETV Bharat / state

Polavaram: పోలవరంపై ముగిసిన రాష్ట్ర అధికారుల చర్చలు

author img

By

Published : Jun 14, 2021, 6:16 PM IST

పోలవరంపై చర్చలు ముగిశాయి. పోలవరంపై విధిస్తున్న పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కేంద్రాన్ని కోరారు. సాంకేతిక సలహా కమిటీ సవరించిన అంచనాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరంపై ముగిసిన రాష్ట్ర అధికారుల చర్చలు
పోలవరంపై ముగిసిన రాష్ట్ర అధికారుల చర్చలు

పోలవరంపై కేంద్రప్రభుత్వ అధికారులతో రాష్ట్ర అధికారుల చర్చలు ముగిశాయి. పోలవరంపై విధిస్తున్న పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కేంద్రాన్ని కోరారు. సాంకేతిక సలహా కమిటీ సవరించిన అంచనాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్-2ను ఆమోదిస్తే పనులు వేగవంతం అవుతాయని రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వివిధ అంశాలపై చర్చించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కేవలం అభిప్రాయాల మార్పిడి మాత్రమే జరిగిందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

పోలవరంపై కేంద్రప్రభుత్వ అధికారులతో రాష్ట్ర అధికారుల చర్చలు ముగిశాయి. పోలవరంపై విధిస్తున్న పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కేంద్రాన్ని కోరారు. సాంకేతిక సలహా కమిటీ సవరించిన అంచనాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్-2ను ఆమోదిస్తే పనులు వేగవంతం అవుతాయని రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వివిధ అంశాలపై చర్చించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కేవలం అభిప్రాయాల మార్పిడి మాత్రమే జరిగిందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

Polavaram: కేంద్రం విడుదల చేసిన నిధులు ఎటు మళ్లించారు: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.