ETV Bharat / state

విజయవాడ బస్టాండ్​లో సీతమ్మ విగ్రహాన్ని సందర్శించిన శైలజానాథ్ - vijayawada bus stand latest news update

విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వారిని తక్షణమే పట్టుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్​ డిమాండ్ చేశారు. విజయవాడ బస్టాండ్​లోని ఆలయంలో ధ్వంసమైన సీతమ్మ విగ్రహాన్ని ఆయన సందర్శించారు.

Shailajanath visiting  Seethamma idol temple
విజయవాడ బస్టాండ్​లో ధ్వంసమైన సీతమ్మ విగ్రహ ఆలయాన్ని సందర్శించిన శైలజానాధ్
author img

By

Published : Jan 9, 2021, 6:43 AM IST

విజయవాడ బస్టాండ్​లో ధ్వంసమైన సీతమ్మ విగ్రహ ఆలయాన్ని సందర్శించిన శైలజానాధ్

విజయవాడ బస్టాండ్​లోని ఆలయంలో.. ధ్వంసమైన సీతమ్మ విగ్రహాన్ని పీసీసీ చీఫ్ శైలజానాథ్ సందర్శించారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. అనుమానం కలుగుతోందని, గతంలో ఇలాంటి దాడులు చూడలేదని అన్నారు. ఈ దాడులకు సంబంధించి రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశాన్ని సీఎం దాస్తున్నారనే భావన కలుగుతోందని చెప్పారు.

రామతీర్ధం ఘటనలో ఇప్పటిదాకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాజపా వాళ్ళు ఈ రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతూ ఏం చేయాలని చూస్తున్నారంటూ నిలదీశారు. తక్షణమే బాధ్యులను గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా నేటి నుంచి ఎడ్లపందేలు

విజయవాడ బస్టాండ్​లో ధ్వంసమైన సీతమ్మ విగ్రహ ఆలయాన్ని సందర్శించిన శైలజానాధ్

విజయవాడ బస్టాండ్​లోని ఆలయంలో.. ధ్వంసమైన సీతమ్మ విగ్రహాన్ని పీసీసీ చీఫ్ శైలజానాథ్ సందర్శించారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. అనుమానం కలుగుతోందని, గతంలో ఇలాంటి దాడులు చూడలేదని అన్నారు. ఈ దాడులకు సంబంధించి రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశాన్ని సీఎం దాస్తున్నారనే భావన కలుగుతోందని చెప్పారు.

రామతీర్ధం ఘటనలో ఇప్పటిదాకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాజపా వాళ్ళు ఈ రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతూ ఏం చేయాలని చూస్తున్నారంటూ నిలదీశారు. తక్షణమే బాధ్యులను గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా నేటి నుంచి ఎడ్లపందేలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.