కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో చాలాకాలం తర్వాత బస్సులు రోడ్డుపై తిరుగుతుండటంతో ఉదయాన్నే ప్రయాణికులు డిపో దగ్గరకు చేరుకున్నారు. భౌతికదూరం పాటిస్తూ టికెట్లు తీసుకున్నారు. అవనిగడ్డ నుంచి విజయవాడ, మచిలీపట్నం, గుడివాడకు 17 బస్సులు తిప్పుతున్నట్లు డిపో అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని తెదేపా నిరసన
అవనిగడ్డలో ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డుపై తిరుగుతున్నాయి.
అవనిగడ్డలో ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో చాలాకాలం తర్వాత బస్సులు రోడ్డుపై తిరుగుతుండటంతో ఉదయాన్నే ప్రయాణికులు డిపో దగ్గరకు చేరుకున్నారు. భౌతికదూరం పాటిస్తూ టికెట్లు తీసుకున్నారు. అవనిగడ్డ నుంచి విజయవాడ, మచిలీపట్నం, గుడివాడకు 17 బస్సులు తిప్పుతున్నట్లు డిపో అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని తెదేపా నిరసన