ETV Bharat / state

ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లిన క్రేన్​.. ఇద్దరు మృతి​

author img

By

Published : Apr 12, 2021, 11:32 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్​ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ద్విచక్రవాహనదారులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కొల్పోయారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి​
ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లిన క్రేన్

కృష్ణా జిల్లాలో చెన్నై-కోల్​కత్తా జాతీయ రహదారిపై విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గూడవల్లి నుంచి ఉప్పులూరు వెళ్లుతున్న ఓ క్రేన్​కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనదారుల పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గన్నవరం మండలం జక్కుల నెక్కలంకి చెందిన కాట్రూ.వెంకటేశ్వరరావు(62), మాకుల కోటేశ్వరరావు(63) లు దుర్మరణం పాలయ్యారు. ఘటనపై కేసు నమోదుచేసి గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో చెన్నై-కోల్​కత్తా జాతీయ రహదారిపై విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గూడవల్లి నుంచి ఉప్పులూరు వెళ్లుతున్న ఓ క్రేన్​కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనదారుల పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గన్నవరం మండలం జక్కుల నెక్కలంకి చెందిన కాట్రూ.వెంకటేశ్వరరావు(62), మాకుల కోటేశ్వరరావు(63) లు దుర్మరణం పాలయ్యారు. ఘటనపై కేసు నమోదుచేసి గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

మాస్కులు ధరించకుంటే కఠిన చర్యలే.. మాదకద్రవ్యాలపై నిఘా

రెండు గంటల్లోపు ప్రయాణమైతే ఆహారం బంద్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.