ETV Bharat / state

Accident: గేదెలను ఢీకొన్న అంబులెన్స్.. రోగి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 14, 2021, 10:49 PM IST

రోడ్డుపై గేదెలను ఢీకొని అంబులెన్స్‌ బోల్తా పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా మణుగులూరులో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఓ రోగి మృతి చెండటంతో పాటు ఆరు గేదెలు మృత్యువాతపడ్డాయి.

గేదెలను ఢీకొన్న అంబులెన్స్
గేదెలను ఢీకొన్న అంబులెన్స్

కృష్ణా జిల్లా మండవల్లి మండలం మణుగులూరులో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గేదెలను ఢీకొని అంబులెన్స్‌ బోల్తా పడింది. ప్రమాదంలో అంబులెన్స్​లో ఉన్న రోగి అక్కడిక్కడే మృతి చెందాడు. వాహనంలోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయయ్యాయి. ఘటనలో ఆరు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.

ఇదీ చదవండి

కృష్ణా జిల్లా మండవల్లి మండలం మణుగులూరులో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గేదెలను ఢీకొని అంబులెన్స్‌ బోల్తా పడింది. ప్రమాదంలో అంబులెన్స్​లో ఉన్న రోగి అక్కడిక్కడే మృతి చెందాడు. వాహనంలోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయయ్యాయి. ఘటనలో ఆరు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి.

ఇదీ చదవండి

Bike Accident : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ...నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.