ETV Bharat / state

'అధికారంలోకి రాగానే మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచుతాం' - రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు.

అవనిగడ్డ సభలో మాట్లాడుతున్న రాజ్ నాథ్ సింగ్
author img

By

Published : Apr 4, 2019, 6:34 AM IST

భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు ఫైలు పై తొలి సంతకం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా....రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పడం లేదన్నారు.

అవనిగడ్డ సభలో మాట్లాడుతున్న రాజ్​నాథ్ సింగ్

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పోలవరం గురించి పట్టించుకోలేదని....మోదీ అధికారంలోకి రాగానే....పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా...6వేల కోట్ల పైగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. భాజపా అధికారంలోకి రాగానే రైతులకు కనీస మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచడమే కాకుండా.....రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా ప్రభుత్వం మాతో ఉన్నా లేకున్నా.....రాష్ట్రానికి చేయూతనివ్వడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే....తన అనుభవాన్ని ఉపయోగించి ఐదేళ్లలోఅవినీతిని పెంచి పోషించారని రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

ఇవి చూడండి...

మోదీ ఆటలు ఏపీ గడ్డపై సాగవు..!

భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు ఫైలు పై తొలి సంతకం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా....రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పడం లేదన్నారు.

అవనిగడ్డ సభలో మాట్లాడుతున్న రాజ్​నాథ్ సింగ్

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పోలవరం గురించి పట్టించుకోలేదని....మోదీ అధికారంలోకి రాగానే....పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా...6వేల కోట్ల పైగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. భాజపా అధికారంలోకి రాగానే రైతులకు కనీస మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచడమే కాకుండా.....రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా ప్రభుత్వం మాతో ఉన్నా లేకున్నా.....రాష్ట్రానికి చేయూతనివ్వడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే....తన అనుభవాన్ని ఉపయోగించి ఐదేళ్లలోఅవినీతిని పెంచి పోషించారని రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

ఇవి చూడండి...

మోదీ ఆటలు ఏపీ గడ్డపై సాగవు..!

Intro:AP_ONG_64_03_ADDANKI_TDP_PRACHARAM_AVB_C4

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి
-------------------------------------------------

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం కొండమంజలురు గ్రామంలో లో మండల అధ్యక్షుడు చింతల సహదేవుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్యఅతిథిగా అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి రవి కుమార్ కు స్వాగతం పలికారు. స్థానిక సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున గొట్టిపాటి రవికుమార్ తో సెల్ఫీ లు దిగేందుకు ఆసక్తి చూపారు. మహిళలు అడుగడుగున అభిమానం చాటుతూ గ్రామం అంతట పూలవర్షం కురిసేలా చేశారు. గ్రామంలోని సుమారు రెండు వేల మందికి పైగా ప్రజలు ర్యాలీగా ఊరంతా తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వెయ్యాలి అంటూ నినాదాలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు. గ్రామంలో లో ఎన్నికల ప్రచారం పెద్ద పండగ వాతావరణం అయింది. గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కు ఎనలేని సేవ చేశారని రాష్ట్రానికి కియె కార్ల పరిశ్రమ తెచ్చారన్నారు రామాయపట్నం లో కాగితం తయారీ పరిశ్రమ పెట్టడంతో సుబాబులు పంటను పండించే రైతులకు మరియు పెద్ద ఎత్తున యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

BITE : అద్దంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.