ETV Bharat / state

రాష్ట్రంలో రానున్న మూడురోజులపాటు వర్షాలు

author img

By

Published : May 28, 2021, 6:48 PM IST

యాస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

rains
ఏపీలో వానలు

రాష్ట్రంలో రానున్న మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో రానున్న మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి. 2 DG drug: 2-డీజీ డ్రగ్​ ధర ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.