ETV Bharat / state

లోకోపైలట్ అప్రమత్తతో.. తప్పిన పెను ప్రమాదం - విజయవాడ -ఏలూరు

లోకో పైలట్ అప్రమత్తతో విజయవాడ - ఏలూరు రోడ్డు నుంచి గుణదల మూడు వంతెనల సెంటర్​కు వెళ్ళే దారిలో పెను ప్రమాదం తప్పింది.

లోకోపైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
author img

By

Published : Sep 8, 2019, 12:04 AM IST

లోకోపైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

విజయవాడ - ఏలూరు రోడ్డు నుంచి గుణదల మూడు వంతెనల సెంటర్​కు వెళ్ళే దారిలో పెను ప్రమాదం తప్పింది. గుణదల సెంటర్ నుంచి ఆదర్షనగర్, పడవల రేవు ప్రాతాలకు వెళ్ళే మార్గంలో... మచిలీపట్నం - విజయవాడ రైల్వే లైన్ ఉంది. ఈ మార్గం గుండా ప్రతిరోజు వేలాది మంది విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంటారు. ద్విచక్రవాహనదారుల అత్యుత్సాహం కారణంగా ప్రతి రోజు గంటలు తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్య ఎంతకు చేరుకుందంటే ఏకంగా రైలుకే దారి ఇవ్వనంత విధంగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం-విజయవాడ పాసింజర్ రైలు విజయవాడ వెళుతుండగా... ట్రాఫిక్ కారణంగా ఈ రైల్వే లైన్​ వద్ద గేట్లు మూసుకోలేదు. లోకో పైలట్ అప్రమత్తమవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

లోకోపైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

విజయవాడ - ఏలూరు రోడ్డు నుంచి గుణదల మూడు వంతెనల సెంటర్​కు వెళ్ళే దారిలో పెను ప్రమాదం తప్పింది. గుణదల సెంటర్ నుంచి ఆదర్షనగర్, పడవల రేవు ప్రాతాలకు వెళ్ళే మార్గంలో... మచిలీపట్నం - విజయవాడ రైల్వే లైన్ ఉంది. ఈ మార్గం గుండా ప్రతిరోజు వేలాది మంది విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంటారు. ద్విచక్రవాహనదారుల అత్యుత్సాహం కారణంగా ప్రతి రోజు గంటలు తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్య ఎంతకు చేరుకుందంటే ఏకంగా రైలుకే దారి ఇవ్వనంత విధంగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం-విజయవాడ పాసింజర్ రైలు విజయవాడ వెళుతుండగా... ట్రాఫిక్ కారణంగా ఈ రైల్వే లైన్​ వద్ద గేట్లు మూసుకోలేదు. లోకో పైలట్ అప్రమత్తమవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

బైక్ పై నియంత్రణ తప్పి వ్యక్తి మృతి

Intro:ap_cdp_42_07_potladurthi lo_udrikthatha_av_ap10041
place: prodduturu
reporter madhusudhan

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య వినాయకుడి నిమజ్జనం కొనసాగింది పోట్ల దుర్తి లో సుమారు 6 బొమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్లారు చెక్కభజన లతో వినాయక విగ్రహాలను భారీగా ఊరేగించారు అయితే రెండు వర్గాలకు చెందిన వినాయకుడి బొమ్మలు ఒకే సమయంలో ఒక చోటికి చేరడంతో సమస్య తలెత్తింది ఇరువర్గాలు ముందుకు వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది ఒకానొక సందర్భంలో ఘర్షణ తలెత్తే పరిస్థితి ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున పోట్లదుర్తికి చేరుకున్నారు . ఎర్రగుంట్ల, పొద్దుటూరు సిఐలు సిబ్బందితో కలిసి హుటాహుటిన పోట్లదుర్తి కి వచ్చారు వారితో పాటు కమలాపురం కలమల్ల పెండ్లిమర్రి మండలాలకు చెందిన ఎస్ ఐ లు కూడా అక్కడికి వెళ్లారు ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు


Body:ఆ


Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.